కొట్టుకున్న గులాబీ నేతలు | clashes between trs leaders in ibrahimpatnam | Sakshi
Sakshi News home page

కొట్టుకున్న గులాబీ నేతలు

Published Mon, Jun 5 2017 3:49 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

clashes between trs leaders in ibrahimpatnam

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు బీరప్ప ఆలయంలో ఉత్సవాల సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు కొట్లాటకు దిగారు.

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు బీరప్ప ఆలయంలో ఉత్సవాల సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు కొట్లాటకు దిగారు. స్వామి దర్శనానికి హాజరైన  ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించి వెనక్కి పంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement