టేకులపల్లి తహసిల్దారుపై విచారణ | enquiry on tekulapally Tahsildar | Sakshi
Sakshi News home page
breaking news

టేకులపల్లి తహసిల్దారుపై విచారణ

Jul 3 2017 4:33 PM | Updated on Sep 5 2017 3:06 PM

టేకులపల్లి తహసిల్దారుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది.

టేకులపల్లి: టేకులపల్లి తహసిల్దారుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. తనను దుర్భాషలాడారని ఓ గిరిజన మహిళ తహసిల్దారు నాగేశ్వరరావుపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏఎస్పీ సునీల్‌దత్‌ సోమవారం తహసిల్దార్‌ కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు. కాగా, కొత్త తహసిల్దారుగా ఎస్‌.అంజంరాజును నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement