కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య | man commits suicide in nizamabad distirict | Sakshi

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

Published Fri, Oct 9 2015 9:40 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎల్లారెడ్డి: నిజామాబాద్ జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కాంతి రమేష్(26) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో గొడవపడి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement