చెరువులో స్నానానికి వెళ్లి గొర్రెల కాపరి మృతి | man died in a pond | Sakshi

చెరువులో స్నానానికి వెళ్లి గొర్రెల కాపరి మృతి

Mar 14 2015 7:53 PM | Updated on Sep 17 2018 8:02 PM

ఆదిలాబాద్ జిల్లాలోని దహెగావ్ మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చెందిన అర్కం మల్లేశ్(45) అనే మేకల కాపరి ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందాడు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని దహెగావ్ మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చెందిన అర్కం మల్లేశ్(45) అనే మేకల కాపరి ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందాడు. మల్లేశ్ స్నానం చేద్దామని చెరువులోకి దిగి ప్రమాదవశాత్తూ మునిగి పోయాడు.

మల్లేశ్ ను గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీశారు. అయితే  కొన ఊపిరితో ఉన్న మల్లేశ్‌ను ఊర్లోకి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. కాగ మృతుడు  మల్లేశ్‌కు ఈత రాదని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement