రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి | Man dies in freak accident | Sakshi
Sakshi News home page

రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి

Published Sat, Dec 26 2015 5:24 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

Man dies in freak accident

భువనగిరి (నల్లగొండ) : వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైల్లో నుంచి గుర్తుతెలియని వ్యక్తి(45) జారిపడి మృతిచెందాడు. ఇది గుర్తించిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement