విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | Man dies of Electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Published Mon, Nov 30 2015 6:58 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

ధర్మపురి మండలకేంద్రంలోని తెనుగువాడ ముదిరాజ్ కాలనీలో సోమవారం కరెంటు షాక్‌తో జింక తిరుపతి(35) అనే వ్యక్తి మృతిచెందాడు.

ధర్మపురి(కరీంనగర్ జిల్లా): ధర్మపురి మండలకేంద్రంలోని తెనుగువాడ ముదిరాజ్ కాలనీలో సోమవారం కరెంటు షాక్‌తో జింక తిరుపతి(35) అనే వ్యక్తి మృతిచెందాడు. కాలనీలోని ఓ స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి స్తంభం పైనుంచి కిందకు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. తిరుపతి స్వస్థలం గోదావరిఖని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement