
మంగమ్మ (ఫైల్)
తూప్రాన్ మెదక్ : బ్రాహ్మణపల్లికి చెందిన వంటేరు మంగమ్మ(111) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 111 ఏళ్లు వచ్చినా మంగమ్మ తనపనులు తానే చేసుకునేదని, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వచ్చేదని స్థానికులు తెలిపారు