శంషాబాద్లో ఇద్దరిపై హత్యాయత్నం; తీవ్రగాయాలు | Murder attempt on two men at Ranga reddy district | Sakshi
Sakshi News home page

శంషాబాద్లో ఇద్దరిపై హత్యాయత్నం; తీవ్రగాయాలు

Published Sun, Mar 8 2015 6:11 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Murder attempt on two men at Ranga reddy district

రంగారెడ్డి: బైక్పై వెళుతున్న ఇద్దరి వ్యక్తులపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం మన్మర్రిలో ఆదివారం చోటుచేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో బైక్పై వెళుతున్న రాఘవేంద్రరెడ్డి, నరేష్ అనే ఇద్దరి వ్యక్తులను నర్సింహారెడ్డి అనే వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆ ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

వారి పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement