ప్రారంభమైన నాగోబా జాతర | Nagoba jatara started on sunday | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన నాగోబా జాతర

Published Mon, Feb 8 2016 7:36 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Nagoba jatara started on sunday

ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో ప్రారంభమైంది. మూడు రోజుల పాటూ ఈ జాతర కొనసాగనుంది.  ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ తరుణ్ జోజి, ఐటీడీఏ పీఓ కర్నన్ తదితరులు నాగోబా దేవత ఎదుట పూజలు నిర్వహించారు. జాతరలో ఆదివాసి గిరజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement