ఆటో ఢీ..ఒకరి మృతి | one dies of auto accident | Sakshi
Sakshi News home page

ఆటో ఢీ..ఒకరి మృతి

Published Sun, Feb 22 2015 6:29 PM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని మంచిర్యాల-చెన్నూరు జాతీయ రహదారిపై నర్వ బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టింది.

ఆదిలాబాద్(జైపుర్): ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని మంచిర్యాల-చెన్నూరు జాతీయ రహదారిపై నర్వ బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకా గౌడ్(60) అనే వృద్ధుడు అక్కడిక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement