కోదండరామ్‌ మంతనాల మర్మమేమిటో? | pittala ravindar takes on kodandaram again | Sakshi
Sakshi News home page

కోదండరామ్‌ మంతనాల మర్మమేమిటో?

Published Wed, Mar 8 2017 2:33 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

కోదండరామ్‌ మంతనాల మర్మమేమిటో? - Sakshi

కోదండరామ్‌ మంతనాల మర్మమేమిటో?

హైదరాబాద్‌ : తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌పై విమర్శల పరంపర కొనసాగుతోంది. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్ మరోసారి కోదండరామ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీ.జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, కోదండరామ్‌ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు. ఓ సామాజిక వర్గ నేతలతో కోదండరామ్‌ మంతనాలు జరిపారో లేదో చెప్పాలని పిట్టల రవీం‍దర్‌ డిమాండ్‌ చేశారు. రాజకీయ పార్టీలతో సంబంధాలు వద్దన్న ఆయనే మళ్లీ వాళ్లనే కలిశారని అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని కోదండరామ్‌ మంటగలుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement