‘ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చొద్దు’ | 'Pranahitha-Chevella design marcoddu' | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చొద్దు’

Published Sat, Apr 11 2015 12:08 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

'Pranahitha-Chevella design marcoddu'

సాక్షి, హైదరాబాద్: ఎన్నో ప్రయోజనాలను ఆశించి.. ఎంతో ఆలోచించి మొదలు పెట్టిన ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రాణం పోశారని, ఈ ప్రాజెక్టు డిజైన్‌ను ఎట్టి పరిస్థితుల్లో మార్చొద్దని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన  విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా వచ్చే అవకాశం ఉన్నందున, డిజైన్ మార్చకుండా పాత డిజైన్‌తోనే పనులు చేపట్టాలని, లేనట్టయితే ఇప్పటికే ఖర్చు చేసిన వేల కోట్లు వృథా అవుతాయని అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement