రాజన్న..మల్లన్న ఒకే బండెక్కిండ్రు.. | raji reddy and mallayya riding one bike in tbgs rally | Sakshi
Sakshi News home page

రాజన్న..మల్లన్న ఒకే బండెక్కిండ్రు..

Published Tue, Sep 26 2017 12:40 PM | Last Updated on Tue, Sep 26 2017 12:40 PM

raji reddy and mallayya riding one bike in tbgs rally

యైటింక్లయిన్‌కాలనీ (పెద్దపల్లి జిల్లా) : టీబీజీకేఎస్‌లో ఎడముఖం.. పెడముఖంగా ఉన్న రాజన్న.. మల్లన్న ఒకే బైక్‌పై ఎక్కారు. విభేదాల నేపథ్యంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య మధ్య కొంతకాలంగా గ్యాప్‌ పెరిగింది. సోమవారం సీఎన్‌సీలో జరిగిన టీబీజీకేఎస్‌ బైక్‌ర్యాలీలో ఇద్దరు ఒకేబైక్‌పై కూర్చుని సందడి చేశారు. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు, మాజీ ఎంపీ వివేక్‌ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement