గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్ | telangana cm kcr met governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్

Published Tue, Jun 23 2015 10:57 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

telangana cm kcr met governor narasimhan

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాజ్భవన్లో ఈ సమావేశం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఓటుకు కోట్లు' కేసు పురోగతిపై కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్తో చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే   సెక్షన్ 8,  అటారీ జనరల్ సలహాల ప్రచారంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.  కాగా సెక్షన్-8ను తెరపైకి తేవడంపై గవర్నర్ వద్ద కేసీఆర్ నిరసన తెలిపినట్లు సమాచారం. కాగా అంతకు ముందు కేసీఆర్ ...ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement