తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయం: ఈటెల | Telangana state is home to the weaker sections, eetela rajendar | Sakshi

తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయం: ఈటెల

Nov 11 2014 10:30 AM | Updated on Jul 11 2019 5:33 PM

తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయం: ఈటెల - Sakshi

తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయం: ఈటెల

తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ నిరుపేద వర్గాలను ఆదుకోవటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన లబ్దిదారులకు న్యాయం జరగటం లేదన్నారు. లబ్దిదారుల ఎంపికలో బ్యాంకులను పక్కన పెట్టాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement