హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. వాస్తవానికి సోమవారమే ఢిల్లీ వెళ్లాలనుకున్న నాయకులకు హస్తినలో రాష్ట్రపతి అనుమతులు లభించకపోవడంతో ఒకరోజు వాయిదా పడినట్టు సమాచారం.
Published Mon, Mar 16 2015 7:57 AM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. వాస్తవానికి సోమవారమే ఢిల్లీ వెళ్లాలనుకున్న నాయకులకు హస్తినలో రాష్ట్రపతి అనుమతులు లభించకపోవడంతో ఒకరోజు వాయిదా పడినట్టు సమాచారం.