తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన మంగళవారానికి వాయిదా పడింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. వాస్తవానికి సోమవారమే ఢిల్లీ వెళ్లాలనుకున్న నాయకులకు హస్తినలో రాష్ట్రపతి అనుమతులు లభించకపోవడంతో ఒకరోజు వాయిదా పడినట్టు సమాచారం.