అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి | tenth class student suspecious death in rangareddy district | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

Published Sun, Aug 9 2015 1:10 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

రంగారెడ్డి(వికారాబాద్): ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... మండల కేంద్రంలోని సంగం లక్ష్మీ బాయి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అనూష(15), హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి మృతిపై ఆరా తీశారు. పోస్టు మార్టం రిపోర్టు, ఫోరిన్సిక్ నివేదిక అందిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement