రిమాండ్ కు ఇద్దరు మహిళా దొంగలు | two women thives taken into remand | Sakshi
Sakshi News home page

రిమాండ్ కు ఇద్దరు మహిళా దొంగలు

Feb 12 2015 4:45 PM | Updated on Aug 11 2018 6:04 PM

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీసులు గురువారం ఇద్దరు మహిళా దొంగలను పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీసులు గురువారం ఇద్దరు మహిళా దొంగలను పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు. జిల్లాలోని బోధన్‌కు చెందిన ఎడిబి సంగీత, ఎరుకల రాజమణిలపై గతంలో వివిధ దొంగతనం కేసులున్నాయి. వీరిని గురువారం అదుపులోకి తీసుకుని మూడు తులాల నెక్లెస్, అరతులం కమ్మలను స్వాధీనం చేసుకున్నామని సీఐ రమణారెడ్డి విలేకరులకు తెలిపారు.
(భీమ్‌గల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement