తెలంగాణ అంటేనే బతుకమ్మ :ఉత్తమ్‌ | Uttam Kumar Reddy On Bathukamma Festival | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 18 2018 3:23 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy On Bathukamma Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు సుఖ శాంతులతో, సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ అని, మహిళలకు అత్యంత ప్రీతి పాత్రమైన పండుగల్లో బతుకమ్మ ప్రధానమైనదన్నారు. ఈ ఏడాది పల్లెలన్నీ ఆడపడుచులతో కళకళలాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో తెలంగాణ ఆడ బిడ్డలను కేసీఆర్‌ ఘెరంగా అవమానించారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది బతుకమ్మ పండుగ కచ్చితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement