ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ముందు ఓటర్లు బారులు తీరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ముందు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటలకు 80 మంది ఓటు వేశారు. ఇక్కడ మొత్తం 247 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, కోరం కనకయ్య ఓటు వేశారు.