చెన్నమనేని వ్యవహారం ఉమ్మడిది | we hahe the power to win | Sakshi
Sakshi News home page

చెన్నమనేని వ్యవహారం ఉమ్మడిది

Published Fri, May 22 2015 3:01 PM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

we hahe the power to win

హైదరాబాద్: చెన్నమనేని రమేష్ కోర్టు వ్యవహారం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినదని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ ఎమ్మెల్యేకు కూడా ఓటు హక్కు ఉంటుందని చెప్పారు. పూర్తి బలం ఉన్నందుకే ఐదో అభ్యర్థిని కూడా బరిలోకి దింపామని ఆయన చెప్పారు. టీడీపీ అనవసరం రాద్ధాంతం చేస్తోందని, దానిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement