విద్యుత్ షాక్‌తో మహిళాకూలీ మృతి | Woman dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో మహిళాకూలీ మృతి

Sep 29 2015 4:11 PM | Updated on Sep 3 2017 10:11 AM

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్‌తో వడ్డేపూడి పుల్లమ్మ(55) అనే మహిళా కూలీ మృతిచెందింది.

ఖమ్మం (ముదిగొండ) : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్‌తో వడ్డేపూడి పుల్లమ్మ(55) అనే మహిళా కూలీ మృతిచెందింది. పొలంలో కూలి పనులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement