ఉద్యోగం కోసం వెళ్లి.. రైలు పట్టాలపై నిర్జీవంగా.. | Youth suspicious death | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం వెళ్లి.. రైలు పట్టాలపై నిర్జీవంగా..

Published Sat, Dec 5 2015 6:07 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

Youth suspicious death

దేవరకద్ర రూరల్ (మహబూబ్‌నగర్) : పీజీ చదువుతూ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉద్యోగం చేయాలనుకున్న ఓ వ్యక్తి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన వడ్ల రామకృష్ణ (23) డిగ్రీ పూర్తి చేశాడు. మహబూబ్‌నగర్‌లో పీజీ చదువుతున్నాడు. ఉద్యోగం కోసమని సర్టిఫికెట్లు జిరాక్స్‌లు తీసుకుని ఈ నెల 3న ఇంటి నుంచి బయల్దేరాడు. కాగా శనివారం దేవరకద్ర సమీపంలో రైలు పట్టాలపై మృతి చెంది ఉండగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement