బురదజల్లేందుకు మీడియాకు 1,400 కోట్లు | Aravind Kejriwal alleges Rs 1400 crore given to media houses to defame AAP | Sakshi
Sakshi News home page

బురదజల్లేందుకు మీడియాకు 1,400 కోట్లు

Published Mon, Nov 25 2013 2:41 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM

Aravind Kejriwal alleges Rs 1400 crore given to media houses to defame AAP

న్యూఢిల్లీ: తమ పార్టీ ప్రతిష్టను మంటగలిపేందుకు కాంగ్రెస్, బీజేపీలు కొన్ని మీడియా సంస్థలకు రూ.1,400 కోట్లు పంచిపెట్టాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్ర ఆరోపణ చేసింది. తమకు వస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేకపోతున్న ఆ పార్టీల తరఫున మీడియా సర్కార్ వెబ్‌సైట్ తమ అభ్యర్థులపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అసలు సీడీని ట్యాంపర్ చేసిందని మండిపడింది. ‘కొన్ని మీడియా సంస్థలకు రూ.1,400 కోట్లు పంపిణీ చేశారని నాకు చెప్పారు. ఆ మీడియా సంస్థలు ఏవి?’ అని పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement