గవర్నర్ విందుకు చంద్రబాబు, కేసీఆర్ దూరం | Chandrababu naidu and KCR not attended to Governor's tea dinner party | Sakshi
Sakshi News home page

గవర్నర్ విందుకు చంద్రబాబు, కేసీఆర్ దూరం

Published Sat, Aug 15 2015 6:02 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

గవర్నర్ విందుకు చంద్రబాబు, కేసీఆర్ దూరం - Sakshi

గవర్నర్ విందుకు చంద్రబాబు, కేసీఆర్ దూరం

హైదరాబాద్:  గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనేటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు,  కేసీఆర్ గైర్హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ తేనేటి విందును ఏర్పాటు చేశారు.

గవర్నర్ ఈ విందుకు చంద్రబాబు , కేసీఆర్ సహా పలువురు నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ఈ తేనేటి విందుకు చంద్రబాబు, కేసీఆర్ హాజరుకాలేదు. వివిధ పార్టీల నేతలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విందుకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement