మాజీ ప్రధాని మన్మోహన్కు ఊరట | clean chit to manmohan singh in coal scham by cbi | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని మన్మోహన్కు ఊరట

Published Mon, Sep 28 2015 3:57 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

మాజీ ప్రధాని మన్మోహన్కు ఊరట

మాజీ ప్రధాని మన్మోహన్కు ఊరట

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరట లభించింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో మన్మోహన్ ప్రమేయం లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.

బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ సహా మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో మన్మోహన్ సింగ్ను నిందితుడిగా చేర్చాలని మధుకోడా చేసిన వాదనను దాసరి నారాయణరావు సమర్థించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ మన్మోహన్కు క్లీన్ ఇవ్వడం ఆయనకు ఉపశమనం కలిగించే విషయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement