ఏసి పేలి నలుగురి మృతి! | Four died in AC blast ! | Sakshi
Sakshi News home page

ఏసి పేలి నలుగురి మృతి!

Published Mon, Jul 7 2014 3:22 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

వేలూరు సిటీ

వేలూరు సిటీ

తమిళనాడులోని వేలూరులో ఎయిర్ కండిషనర్‌ పేలి నలుగురు దుర్మరణం చెందారు.

చెన్నై: తమిళనాడులోని వేలూరులో ఎయిర్ కండిషనర్‌ పేలి నలుగురు దుర్మరణం చెందారు. ఓ వ్యాపారవేత్త ఇంటిలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

  హైఓల్టేజ్ కారణంగా ఈ  పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. ఒక ఎయిర్ కండిషనర్‌ పేలడం వల్ల నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతవాసులు విస్తుపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement