బాబుపై గుడివాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు | Ysrcp leaders complianed on chandrababu naidu at Gudivada police station | Sakshi
Sakshi News home page

బాబుపై గుడివాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

Published Tue, Jul 14 2015 11:38 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

Ysrcp leaders complianed on chandrababu naidu at Gudivada police station

కృష్ణా(గుడివాడ): గోదావరి పుష్కరాల్లో భక్తుల మృతికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మంగళవారం రాత్రి ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.ఎన్.రాజా ఈ మేరకు ఎస్.ఐ. సోమేశ్వరరావుకు ఫిర్యాదు అందజేశారు. రాజా వెంట పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, ఎం.వి.నారాయణరెడ్డి, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement