
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. పాతోళ్లు కనుమరుగవుతూనే ఉంటారు

అలా 15 ఏళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మనే దీక్షా సేత్

2010లో అల్లు అర్జున్ 'వేదం'తో హీరోయిన్ గా తెలుగులోకి వచ్చేసింది

రవితేజ 'మిరపకాయ్', 'నిప్పు', గోపీచంద్ 'వాంటెడ్', ప్రభాస్ 'రెబల్' తదితర చిత్రాల్లో దీక్షా నటించింది. కానీ దురదృష్టం ఎదురైంది

హిందీ, కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది కానీ పెద్దగా కలిసిరాలేదు

దీంతో 2016 తర్వాత దీక్షా సేతు పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది

ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ లండన్ లోనే ఈమె సెటిలైపోయింది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా లేదు

తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలైతే చేసింది గానీ ఈమెకు పెద్దగా కలిసిరాలేదు

ప్రస్తుతం దీక్షా సేత్ కి 35 ఏళ్లు. కానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటోంది








