
'కేజీఎఫ్' హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ప్రపంచంలోనే ఎత్తయిన శివలింగాన్ని దర్శించుకుంది.

అరుణాచల్ ప్రదేశ్లోని కర్దో జిరో అనే ప్రాంతాంలో ఈ ఆలయం ఉంది.

ఇందులో సహజ సిద్ధంగా రాతితో ఏర్పడిన శివలింగం ఉంది.

దీన్ని దర్శించుకున్న శ్రీనిధి.. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.











