
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ను సందర్శించిన ఆయన.. ఈ మేరకు యుద్ధ విమానంలో ప్రయాణించారు.

ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది - స్వదేశీ సామర్ధ్యాలపై నా విశ్వాసాన్ని గణనీయంగా పెంపొందించింది - మన జాతీయ సామర్ధ్యంపై గర్వంగా ఉంది : ప్రధాని మోదీ





