అమరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలు చిరస్మరణీయం

Published Sat, Feb 15 2025 12:31 AM | Last Updated on Sat, Feb 15 2025 12:30 AM

అమరుల త్యాగాలు చిరస్మరణీయం

అమరుల త్యాగాలు చిరస్మరణీయం

ఆదిలాబాద్‌: పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగం చిరస్మరణీయమని సనాత న హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు ప్ర మోద్‌ కుమార్‌ ఖత్రి అన్నారు. జిల్లా కేంద్రంలో ని కార్గిల్‌ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద మాజీ సైనికులు, సమితి ఆధ్వర్యంలో శుక్రవా రం కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం సురక్షితంగా ఉంటుందంటే సైనికుల త్యాగాలే కారణమన్నారు. ఉగ్రవాదుల ఉనికిని తుద ముట్టించినప్పుడే అమరుల త్యాగాలకు సార్థకత చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో మా జీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్‌ దాస్‌, ఉత్సవ సమితి సభ్యులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement