తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

Published Thu, Mar 6 2025 12:47 AM | Last Updated on Thu, Mar 6 2025 12:46 AM

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

జిల్లా పరిషత్‌ సీఈవో లక్ష్మణరావు

రంపచోడవరం: వేసవిలో గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో వి.వి.వి.ఎస్‌. లక్ష్మణరావు అన్నారు.రంపచోడవరంలో బుధవారం ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా తాగునీటి నాణ్యతను పరిశీలించి, పలు సూచనలు చేశారు.రంపచోడవరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో సుండం శ్రీనివాసదొరతో కార్యాలయానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement