Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ

Published Tue, Apr 30 2024 8:38 AM

Devotees Huge Crowd at Tirumala Temple

తిరుమల: శ్రీవారిలో భక్తుల రద్దీ  ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 4  కంపార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న(సోమవారం) 77,673 మంది స్వామివారిని దర్శించుకున్నా రు. 30,607 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా.. టికెట్లు లేని భక్తులకు 6  గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement