TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Tirumala TTD Latest News Updates On September 24 2024 | Sakshi
Sakshi News home page

TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Tue, Sep 24 2024 7:59 AM | Last Updated on Tue, Sep 24 2024 1:00 PM

Tirumala TTD Latest News Updates On September 24 2024

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (సోమవారం) 65,604   మంది స్వామివారిని దర్శించుకోగా 24,266 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.96  కోట్లు సమర్పించారు. 

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement