
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 01 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం.
ఇక.. నిన్న(ఆదివారం) 67,284 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా లెక్క తేలింది.
ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దు...
డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం
ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దు
డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురాళ్లు పఠనం
జనవరి 15న తిరిగి సుప్రభాతం ప్రారంభం.
Comments
Please login to add a commentAdd a comment