Stock Market News: Sensex down 50 pts Nifty 6 Pharma IT shine Bank drags Check Details - Sakshi
Sakshi News home page

Stock Market: వరుస లాభాలకు చెక్‌, బ్యాంకింగ్‌ ఢమాల్‌: ఫ్లాట్‌గా ముగింపు

Aug 4 2022 4:25 PM | Updated on Aug 4 2022 5:32 PM

sensex down 50 pts Nifty 6 Pharma IT shine Bank drags - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఫ్లాట్‌గా ముగిసాయి. రోజు సానుకూలంగా ప్రారంభమైనా తరువాత కీలక సూచీలు ఒడిదుకుకులనుఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్ల నష్టాలు మార్కెట్లను నష్టాల్లోకి మార్చాయి.చివరికి సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 58,298 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 17,382 వద్ద ముగిశాయి. ఐటీ, ఫార్మా షేర్లు  లాభపడగా, బ్యాంకింగ్‌ షేర్లు కుదేలయ్యాయి.

గురువారం నాటి సెషన్‌లో ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, రిలయన్స్ క్షీణించగా, సిప్లా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా లాభపడ్డాయి. మరోవైపు అమెరికా-చైనా టెన్షన్‌తో ఒడిదుడుకులు తగ్గడంతో ఇతర ఆసియామార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. అటు డాలరుమారకంలో రూపాయి మళ్లీ బలహీన ట్రెండ్‌లోకి మారింది. డాలరు మారకంలో 48పైసలు నష్టంతో 79.54 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement