సాక్షి,హైదరాబాద్: తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్టయ్యారు. సాయికుమార్తో కలిసి డిపాజిట్లు గోల్మాల్ చేసిన కృష్ణారెడ్డిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్లూ పరారీలో ఉన్న కృష్ణారెడ్డి.. తన వాటాగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్ట్
Published Tue, Oct 19 2021 5:00 PM | Last Updated on Tue, Oct 19 2021 5:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment