పర్యవేక్షణ అధికారి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షణ అధికారి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Published Fri, Mar 7 2025 9:47 AM | Last Updated on Fri, Mar 7 2025 9:47 AM

-

నరసరావుపేట రూరల్‌: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌కు ఫారిన్‌ సర్వీస్‌పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్‌ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement