అమెరికాలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి మృతి | Telugu Student Dies in USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి మృతి

Published Wed, Mar 5 2025 3:01 PM | Last Updated on Wed, Mar 5 2025 5:10 PM

Telugu Student Dies in USA

వాషింగ్టన్‌: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్‌ రాష్ట్రం మిల్వాకీ నగరంలో దుండగులు తెలంగాణలోకి రంగారెడ్డి జిల్లా కేశం పేటకు చెందిన ప్రవీణ్‌పై (27) కాల్పులు జరిపారు.

దుండగుల జరిపిన కాల్పుల్లో ప్రవీణ్‌ మృతి చెందాడు. ఎంఎస్‌ సెకండియర్‌ చదువుతున్న ప్రవీణ్‌ మృతిపై సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.    
 

అమెరికాలో కాల్పుల కలకలం

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement