ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో చోరీ

Published Sat, Nov 23 2024 12:48 AM | Last Updated on Sat, Nov 23 2024 12:48 AM

-

మహమ్మదాబాద్‌: మండలంలోని బల్సుర్‌గొండ గ్రామం బయట ఉన్న శివాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని 25తులాల వెండి, తులం బంగారం అపహరించినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శివాలయంలో చోరీ చేశారు. శుక్రవారం ఉదయం కొందరు గ్రామస్తులు చూసి పెద్దలకు సమాచారం అందించారు. దీంతో అదే గ్రామానికి చెందిన గొల్ల అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

25తులాల వెండి, తులం బంగారం

అపహరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement