ఆస్కార్ బరిలో 'లాపతా లేడీస్'.. అధికారిక ప్రకటన | Laapataa Ladies Movie Oscars 2025 Entry From India | Sakshi
Sakshi News home page

Oscars 2025: హీరో భార్య తీసిన సినిమా.. ఆస్కార్స్ కోసం

Published Mon, Sep 23 2024 1:21 PM | Last Updated on Mon, Sep 23 2024 6:49 PM

Laapataa Ladies Movie Oscars 2025 Entry From India

హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తీసిన సినిమా 'లాపతా లేడీస్'. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్ కోసం మనదేశం నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)

స్పర్ష్ శ్రీ వాత్సవ, నితాన్షి గోయల్, ప్రతిభ ప్రధాన పాత్రలు పోషించారు. 'రేసుగుర్రం' ఫేమ్ రవికిషన్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‪‌లో అందుబాటులో ఉంది.

(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement