ఆ అవార్డు అందుకున్న హీరో ఎవరు? | Raghupathi Venkaiah Naidu Death Anniversary: Movie Quiz | Sakshi
Sakshi News home page

‘వెంకయ్య’ అవార్డు వరించిన నటుడు ఎవరు?

Mar 15 2021 1:56 PM | Updated on Mar 15 2021 2:27 PM

Raghupathi Venkaiah Naidu Death Anniversary: Movie Quiz - Sakshi

తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు.

తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు. సోమవారం (మార్చి 15) ఆయన వర్థంతి. 1869 అక్టోబరు 15న మచిలీపట్నంలో జన్మించారు రఘుపతి. 17వ ఏట ఫొటోలు తీయడం ఆరంభించారు. 1912లో ‘గెయిటీ’అనే సినిమా థియేటర్‌ని నిర్మించారు. దర్శక–నిర్మాత కూడా. తెలుగు సినిమాకు సేవలందించిన రఘపతి వెంకయ్య నాయుడు 1941 మార్చి 15న కన్నుమూశారు. ఆయన జీవిత విశేషాలతో క్విజ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement