స్వచ్ఛమైన పెట్రోల్‌ అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన పెట్రోల్‌ అందిస్తాం

Published Wed, Feb 19 2025 12:55 AM | Last Updated on Wed, Feb 19 2025 12:55 AM

స్వచ్ఛమైన పెట్రోల్‌ అందిస్తాం

స్వచ్ఛమైన పెట్రోల్‌ అందిస్తాం

జైళ్ల శాఖ ద్వారా స్వచ్ఛమైన పెట్రోల్‌, డీజిల్‌ అందిస్తామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా తెలిపారు.

8లోu

పంపుసెట్‌ నుంచి పంట పొలంలోకి

పారుతున్న నీరు

200 అడుగుల నుంచే

పుష్కలంగా నీరు

రామచంద్రాపురం, భూపాల్‌నగర్‌ పరిధిలోని గుర్తూరు తండా, యాపలగడ్డ, భాగ్యతండా, రహీంనగర్‌, రావోజీ తండా, సాంక్రు తండా, కొడిశల కుంట, చంద్రుతండా, మాన్‌సింగ్‌ తండా, రామచంద్రాపురం, పందికుంట, శివతండా, వెంకటేశ్వర్లపల్లి, నౌశ్యతండా, ముద్దునూరుతండా, దేవనగర్‌ గ్రామాల్లో మొక్కజొన్నతో పాటు వరిసాగు ప్రత్యేక ఆధార పంటగా రైతులు సాగుచేస్తారు. ఇక్కడి రైతులు కాలనుగుణంగా పంటల సాగు చేపడడంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. గతేడాది ఈ ప్రాంతంలో జనవరి మాసం వరకు భూగర్భ జలాలు 6.92 మీటర్ల అడుగులో నీరు ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు 7.42 మీటర్ల అడుగులో భూగర్భ జలాలు నిల్వ ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement