రాష్ట్రానికి ప్రఽమాదకరంగా మారబోతున్న బీజేపీపై పోరాడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరభద్రం అన్నారు.
- 8లో
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఫ తొలి రోజు 619 మంది గైర్హాజరు
నల్లగొండ: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫస్టియర్ తెలుగు, హిందీ, అరబిక్, సంస్కృతం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 14,685 మంది పరీక్షలకు హాజరు కావాల్సిఉండగా 14,066 మంది హాజరయ్యారు. 619 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయసంఘటనలు చోటుచేసుకోలేదని డీఐఈఓ దస్రునాయక్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment