ఇంటర్ పరీక్షలకు 12,963 మంది హాజరు
నల్లగొండ: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉద యం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన తెలుగు, హిందీ, అరబిక్, సంస్కృతం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 13,295 మంది విద్యార్థులు హాజ రు కావల్సి ఉండగా 12,963 మంది హాజరయ్యారు. 332 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కేంద్రాలను డీఐఈఓ దస్రునాయక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. కాగా బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు తెలుగు, హిందీ, అరబిక్, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment