ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం | All Party Meet On Afghanistan Situation At New Delhi | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం

Published Thu, Aug 26 2021 12:07 PM | Last Updated on Thu, Aug 26 2021 12:46 PM

All Party Meet On Afghanistan Situation At New Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిణామాలపై గురువారం అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలను ఫ్లోర్ లీడర్లకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేవానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు.

ఆఫ్ఘనిస్తాన్‌ని భారతీయులను, మైనారిటీ హిందువులు, సిక్కులను తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరింస్తున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో భారత్‌పై పడే ప్రభావంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: దేశంలో కొత్తగా 46,164 కరోనా కేసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement