నూతన భవనం అందుబాటులోకి తేవాలి | - | Sakshi
Sakshi News home page

నూతన భవనం అందుబాటులోకి తేవాలి

Published Tue, Mar 18 2025 12:18 AM | Last Updated on Tue, Mar 18 2025 12:16 AM

నూతన భవనం అందుబాటులోకి తేవాలి

నూతన భవనం అందుబాటులోకి తేవాలి

ఖానాపూర్‌ మండలం బాదన్‌కుర్తి గ్రామంలో ఎంపీ యూపీఎస్‌ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. భవనం పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులు బడి మాన్పిస్తున్నారు. గతేడాది పాఠశాలలో 117 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది కేవలం 34 మందికి పరిమితమైంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల మరో భవనంలో బాత్‌రూంలు, కిచెన్‌, ప్రహరీ నిర్మాణాలు వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి. – బాదన్‌కుర్తి, గ్రామస్తులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement