జన్‌ ఔషధి కేంద్రాలతో ఎంతో మేలు | - | Sakshi
Sakshi News home page

జన్‌ ఔషధి కేంద్రాలతో ఎంతో మేలు

Published Sat, Mar 8 2025 1:44 AM | Last Updated on Sat, Mar 8 2025 1:43 AM

జన్‌ ఔషధి కేంద్రాలతో ఎంతో మేలు

జన్‌ ఔషధి కేంద్రాలతో ఎంతో మేలు

ఎంపీ ధర్మపురి అర్వింద్‌

నిజామాబాద్‌ నాగారం: జన్‌ ఔషధి కేంద్రాల ద్వా రా పేదలకు అతి తక్కువ ధరలకు మందులు అందుతుండడంతో వారికి ఎంతో మేలు కలుగుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. జన్‌ ఔషధి దివస్‌ సందర్భంగా శుక్రవారం నాందేవ్‌వాడలో ఉన్న జన్‌ ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా లో మరిన్ని జన్‌ ఔషధి కేంద్రాల ఏర్పాటుకు తగిన సహాయం అందిస్తానన్నారు. నాయకులు వడ్డి మోహన్‌ రెడ్డి, నాగోల్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్‌, పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్‌, కిశోర్‌, కృష్ణ, బస్సాపూర్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement