పల్నాడు
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
అది మా సొమ్మేం కాదుగా.. ఎటుపోతే మాకేంటి ? అనుకున్నట్లున్నారు జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు.. మమ్మల్ని ఎవరు అడుగుతారులే.. అని తలపోశారేమో.. లేదా లాలూచీ పడితే లాభమేగా అనుకున్నారేమో.. ఏదైనా మీడియాలోనో ? లేదా వేరేరూపంలో ప్రకటనో ఇస్తే ఎక్కువ మంది వేలానికి వస్తారని భావించినట్టున్నారు. ఇలా చేస్తే తాము కట్టబెట్టాలని భావించిన వారికి న్యాయం చేయలేమని గట్టిగా నిర్ణయించుకున్నట్లున్నారు. అందుకే పట్టుబట్టి, పీడీఎస్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా వేలం వేసేశారు. ఏదైనా లాభానికి వేలాన్ని ముగించారా అంటే.. ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టి.. గతం కంటే తక్కువ ధరకే బియ్యాన్ని ఎంచక్కా దోచిపెట్టారు. ఈ పీడీఎస్ బియ్యానికి సంబంధించి సర్కారు వారి పాట ఏంటో ఒక్కసారి చూద్దాం.
ఇఫ్తార్ సహర్
(శుక్ర) (శని)
నరసరావుపేట 6.25 5.02
గుంటూరు 6.23 5.00
బాపట్ల 6.23 5.00
పల్నాడు
పల్నాడు
పల్నాడు
Comments
Please login to add a commentAdd a comment